Mojtaba Khamenei: ఇరాన్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. వైమానిక దాడిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ధృవీకరించిన కొద్ది గంటల్లోనే, ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ (55) దేశ తదుపరి అత్యున్నత నాయకుడిగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 28న తేహ్రాన్లోని తన కార్యాలయంపై జరిగిన దాడిలో 86 ఏళ్ల అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది. అలీ ఖమేనీ మరణవార్తతో ఇరాన్ ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురైంది. దేశంలో 7 రోజుల…