రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ మంగళవారం మెట్ గాలా 2024లో మెరిసింది.. ఆమె ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆ విషయంలో తల్లికి ఏ మాత్రం తగ్గదు.. తాజాగా ఈ ఏడాది జరిగిన మెట్ గాలా ఈవెంట్ లో ప్రత్యేకంగా కనిపించింది.. అదిరిపోయే శారీలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ప్రము
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పలు వ్యాపారాల్లో రానిస్తుంది.. వ్యాపార వేత్త మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా.. ట్రెండ్ కు తగ్గట్లే ఉంటుంది.. తల్లి, కూతుర్లు ఇద్దరు అలానే ఉంటారు.. వాళ్లు వాడే ప్రతిదీ చాలా ఖరీదైనవి మరియు స్పెషల్ గా ఉంటాయి.. అనం
Isha Ambani : భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన 'రిలయన్స్ ఫ్యామిలీ' తర్వాతి తరం ఇప్పుడు బహిరంగంగా తన ప్రతిభను చాటుకుంటోంది. బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీకి 'మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది.
Isha Ambani : ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఇప్పుడు టుట్టీ ఫ్రూటీ, పాన్ పసంద్లను విక్రయిస్తున్నట్లు చూడవచ్చు. అవును, ఇది జోక్ కాదు.
Isha Ambani: ఇటీవల బాగా ట్రెండ్ అవుతున్న పేరు ఇషా అంబానీ.. భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు. ఆమె ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Reliance Retail: అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి(ADIA) చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) రూ.4,966.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్లో అబుదాబి కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో 0.59 శాతం ఈక్విటీని కొనుగోలు చేస్తుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డులో ముకేశ్ అంబానీ ముగ్గురు వారసులను నియమించిన సంగతి తెలిసిందే. బోర్డులో చేరిన వారికి ఎలాంటి జీతమూ ఉండదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లుగా ఉన్న బిలియనీర్ ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లలకు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు రుసుము మాత్రమే చెల్లించబడుత
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క సినిమాలు .. ఇంకోపక్క బిజినెస్.. మరోపక్క కుటుంబ బాధ్యతలతో ఆమె ఎడతెరిపి లేకుండా పనిచేస్తోంది. ఈ మధ్యనే ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన అలియా..
Isha Ambani: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.22 లక్షల కోట్ల విలువైన పార్టీ లావాదేవీల వివరాలను ఎక్స్ఛేంజీలకు అందించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం రూ.17 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.