Trump: ఇరాన్కు వ్యూహత్మకంగా, ఆర్థికంగా అతి ముఖ్యమైన ‘‘ఖార్గ్ ద్వీపం’’పై అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
నేగు స్టాక్ మార్కెట్లో భారీ పతనం కనిపిస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా తగ్గి 77,061.59 వద్ద ట్రేడవుతోంది, నిఫ్టీ 333 పాయింట్లు తగ్గి 23,928.20 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్లో ఈ భయంకరమైన విధ్వంసం మధ్య, అదానీ గ్రూప్ స్టాక్ రాకెట్ లాగా దూసుకుపోతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు అండ్ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. అందుకే గ్యాస్ కంపెనీల షేర్లలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ కారణంగానే నేడు అదానీ టోటల్ గ్యాస్…