ఐపీఎల్ 2025 వేలానికి ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల సంఖ్యను నాలుగు నుంచి ఐదుకు పెంచింది. రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఎంపిక ద్వారా మరో ఆటగాడిని అనుమతించింది. మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ప్రతి ప్రాంచైజీకి అవకాశం ఇచ్చింది. టీమ్ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచింది. వచ్చే సీజన్ నుంచి ప్రతి లీగ్ మ్యాచ్ ఆడిన ఆటగాడికి రూ.7.50 లక్షల మ్యాచ్ ఫీజును నిర్ణయించారు. అలానే బీసీసీఐ మరో కీలక…
IPL 2025 Retentions List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంకు సంబంధించిన నిబంధనలు ఖరారు అయ్యాయి. బెంగళూరు వేదికగా శనివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో మెగా వేలం నిబంధనలను అధికారులు రిలీజ్ చేశారు. ఫ్రాంఛైజీలు ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం అనుమతినిచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం ఓ ఫ్రాంఛైజీ రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రాంఛైజీ…