నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. సొమశీల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం.. శ్రీసిటీలో పరిశ్రమలకు భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ ఇంటి దగ్గర ప్రజావాణి కార్యక్రమం.. శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఆర్జీల స్వీకరణ.. సమస్యలు ఉన్న వారు హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదులు ఇచ్చేలా ఏర్పాట్లు.. నేటి నుంచి 22 వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ…