మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, భారత నౌకాదళం అత్యంత అప్రమత్తమై తన వ్యూహాత్మక శక్తిని చాటుతోంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న తరుణంలో, భారత ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా అత్యంత అధునాతన యుద్ధనౌక ‘INS సూరత్’ను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల ప్రభావం సముద్ర మార్గాలపై పడటం, హౌతీ రెబల్స్ డ్రోన్ దాడులతో కార్గో షిప్పులను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి పెను…
PM Modi: భారతదేశంలో అధునాతన యుద్ధనౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్యార్డ్లో ఈరోజు నౌకలను నరేంద్ర మోడీ ప్రారంభించారు.
PM Modi: అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్లను ఈరోజు (జనవరి 15) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు.
Naval Ships: అధునాతన యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్లను రేపు (జనవరి 15) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు.