మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా…
రెండవ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారు చేసిన అనుగ్రహభాషణం, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు భక్తులందరినీ చరితార్థులను చేసింది. భారతదేశంలో మనం జన్మించడం ఒక వరమైతే, భక్తులుగా ఉండటం ఇంకొక వరమనీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరొక వరమనీ.. ఈ మూడు దేవుడు మనకు ఇచ్చిన వరాలని కోటి దీపోత్సవ ప్రాముఖ్యతను కొనియాడారు. రెండవ రోజు కార్యక్రమాల తర్వాత ఎన్టీవీ, భక్తి టీవీ ఛైర్మన్…