Home
Indian Railways
Indian Railways News
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
Railways: ఇటీవల రైలులో ‘‘హనీమూన్’’ కోసం ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో రైల్వే శాఖ విమర్శలు ఎదుర్కొంది. ఇది మరవకముందే బర్త్ డే పార్టీ వెలుగులోకి వచ్చింది. ఝాన్సీ గుండా వెళుతున్న న్యూఢిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్ప్రెస్లోని ఒక కోచ్లో టికెట్ తనిఖీ సిబ్బంది పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ 44 సెకన్ల వీడియోలో, ఝాన్సీకి చెందిన తనిఖీ సిబ్బంది తమ డ్యూటీ యూనిఫాంలో… -
New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్..
భారత్-చైనా-భూటాన్ సరిహద్దు (ట్రై-జంక్షన్) వద్ద తన రవాణా సౌకర్యాలను, వ్యూహాత్మక భద్రతను బలోపేతం చేసుకునే దిశగా భారతదేశం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఉత్తర బెంగాల్లోని ఖునియా మోర్ నుంచి జల్ధాకా వరకు 17 కిలోమీటర్ల మేర నూతన వ్యూహాత్మక రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సుమారు రూ.272 కోట్లను మంజూరు చేసింది. ఈ రైలు మార్గం చాల్సా సమీపంలోని ఖునియా మోర్ వద్ద ప్రారంభమై, జల్పైగురి, కాలింపాంగ్ అటవీ… -
Indian Railways: RAC టికెట్కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ
Indian Railways: రైలు ప్రయాణాల్లో చాలామందికి RAC (Reservation Against Cancellation) టికెట్లు వస్తుంటాయి. ఈ టికెట్తో ప్రయాణికులకు పూర్తి బెర్త్ కాకుండా సగం బెర్త్ లేదా కూర్చునే సౌకర్యం మాత్రమే లభిస్తుంది. దీంతో “సగం బెర్త్ ఇస్తే పూర్తి స్లీపర్ లేదా ఏసీ ఛార్జీ ఎందుకు వసూలు చేస్తున్నారు?” అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. తాజాగా ఈ ప్రశ్నకు భారతీయ రైల్వే స్పష్టమైన వివరణ ఇచ్చింది. రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం, RAC… -
New Railway Lines: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అదనంగా రెండు రైల్వే లైన్లు.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద రూ.1,264 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మొత్తం 46 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే మార్గంలో వేదావతి నదిపై 762 మీటర్ల భారీ మెగా వంతెనతో పాటు 7 ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనలను నిర్మించనున్నారు. ఈ… -
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
భారతీయ రైల్వే చరిత్రలో ఒక విప్లవాత్మక అడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ప్రయాణీకుల రైలు హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య నడవడానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలుకు ‘నమో గ్రీన్ రైల్’ అని పేరు పెట్టారు. దీని నిర్వహణ బాధ్యతలను ఉత్తర రైల్వేలోని ఢిల్లీ డివిజన్ చూసుకుంటుంది. ఆదివారం నుంచి ఈ రైలు సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. చెన్నైలోని ఇంటిగ్రల్… -
Hydrogen train: భారత తొలి హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది..? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే..
Hydrogen train: భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య నడుస్తుంది. దీంతో హైడ్రోజన్ టెక్నాలజీ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనాల వద్ద మాత్రమే హైడ్రోజన్ రైల్ టెక్నాలజీ ఉంది. 10 కోచ్లు కలిగిన ఈ రైలు 89 కి.మీ మార్గంలో నడుస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన, శక్తివంతమైన రైలు ఇదే అని నిపుణులు చెబుతున్నారు.… -
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
First Hydrogen Fuel Cell Train: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలోని జింద్ నుంచి భారత్ తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రారంభించారు. జింద్–సోనిపట్ మధ్య నడిచే ఈ రైలు దేశంలో పర్యావరణహిత రైలు రవాణాకు నాంది పలికింది. ఇదే సందర్భంగా హర్యానాలో రూ.14,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. భారత్ తొలి హైడ్రోజన్ రైలు: జింద్ నుంచి సోనిపట్ వరకు సుమారు 90 కి.మీ. దూరాన్ని… -
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలుతో పాటు సరికొత్తగా నిర్మించిన అత్యాధునిక రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం (జూలై 17) ప్రారంభించనున్నారు. దేశీయ రైల్వే మౌలిక సదుపాయాల రంగంలో ఈ రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సరికొత్త మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా అధునాతన సదుపాయాలతో కొత్తగా సిద్ధమైన రైల్వే స్టేషన్ ఈ ప్రాంత ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని పంచనుంది. ఈ నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం ద్వారా జింద్, సోనిపట్… -
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం ఓ భారీ భూ ఆక్రమణల సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆక్రమణల తీవ్రత ఎంతలా ఉందంటే.. ఆ భూమితో ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం లాంటివి ఏకంగా 42 నిర్మించవచ్చు! లేదా దాదాపు 1,496 ఫిఫా (FIFA) స్టాండర్డ్ ఫుట్బాల్ మైదానాలను అందులో ఏర్పాటు చేయవచ్చట. -
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ఎవరైనా రైలు ప్రయాణం చేస్తున్నారంటే అన్ని ఏర్పాట్లు చేసుకుని జర్నీ చేస్తుంటారు. ఏసీ కోచ్ల్లో అయితే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెడ్షీట్లు, దుప్పట్లను రైల్వేశాఖ ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా ప్రయాణ సమయంలో ఉపయోగించుకుని.. అక్కడే వదిలేసి వెళ్లిపోతుంటారు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..