రైల్వేలో ప్రయాణం సౌకర్యవంతంగా, వేగంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో జరుగుతుంది. అందువల్ల ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 1 నుంచి నాన్–ఏసీ స్లీపర్ కోచ్లో ప్రయాణించే వారికి కూడా బెడ్షీట్లు, దిండ్లు అందించనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ సౌకర్యం ఇప్పటివరకు ప్రధానంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ కోచ్లలో మాత్రమే లభించేది.గరీబ్ రథ్ వంటి…