Indian Railways: నాన్–ఏసీ స్లీపర్ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త
- నాన్-ఏసీ స్లీపర్ కోచ్ ప్రయాణికులకు బెడ్ షీట్లు, దిండ్లు
- 1 జనవరి 2026 నుంచి అందుబాటులోకి రానున్న ఫెసిలిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వేలో ప్రయాణం సౌకర్యవంతంగా, వేగంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో జరుగుతుంది. అందువల్ల ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
2026 జనవరి 1 నుంచి నాన్–ఏసీ స్లీపర్ కోచ్లో ప్రయాణించే వారికి కూడా బెడ్షీట్లు, దిండ్లు అందించనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ సౌకర్యం ఇప్పటివరకు ప్రధానంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ కోచ్లలో మాత్రమే లభించేది.గరీబ్ రథ్ వంటి కొన్ని ప్రత్యేక రైళ్లలో బెడ్రోల్ కావాలంటే అదనంగా ₹25 చెల్లించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Also Read
- Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- AP Govt: ఏపీ ఆర్థిక ప్రగతికి 'నాబార్డ్' ఊతం.. రూ.5.11 లక్షల కోట్లతో భారీ రుణ ప్రణాళిక..
- Indian Rupee: రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. సామాన్యుడిపై ధరల భారం!
బెడ్రోల్లో రైల్వే అందించే బెడ్రోల్లో ప్రధానంగా 2 దిండ్లు, 2 బెడ్షీట్లు, 1 దుప్పటి, 1 టవల్ ఉంటాయి.స్లీపర్ క్లాస్లో బెడ్రోల్కొద్ది రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేదని రైల్వే సిబ్బంది తెలిపారు. అందువల్ల ప్రయాణికులు దుప్పట్లు, బెడ్షీట్లు స్వయంగా తీసుకెళ్లాల్సి వచ్చేది లేదా అద్దెకు తీసుకోవాల్సి వచ్చేదన్నారు. 2023–24 నుంచి చలికాలంలో నాన్–ఏసీ స్లీపర్ ప్రయాణికులకు అద్దెకు బెడ్షీట్లు అందిస్తుంది. దీనికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించినట్లు అధికారులు తెలిపారు.అయితే వీటికి అదనంగా అద్దె ఛార్జీ ₹50 మాత్రమే తీసుకుంటారని వెల్లడించారు.
2026 జనవరి 1 నుంచి ఈ సౌకర్యాన్ని మొదటగా సదరన్ రైల్వే – చెన్నై డివిజన్లో ప్రారంభించనున్నట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు మరింత సుఖవంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే ప్రకటించింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!