ప్రస్తుతం వందే భారత్ రైళ్లు పెద్ద సంఖ్యలో రైలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఆధునిక పరికరాలతో కూడిన ఈ రైళ్లకు చాలా డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ సర్వీసు ఎప్పుడొస్తుందా అని ప్రయాణికులు నిరీక్షిస్తున్న తరుణంలో రైల్వే యంత్రాంగం ఈ సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ దిశగా కొత్త అడుగు పడింది. Also read: Rapido: హైదరాబాద్ సహా నాలుగు…