భారత మత్స్యకారులపై పాక్ కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ను ఎన్ని సార్లు హెచ్చరించినా తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. మత్స్యకారులపై కాల్పులు జరపొద్దని నిబంధనలు ఉన్న వాటిని పాకిస్తాన్ బేఖాతరు చేస్తుంది. భారత్కు చెందిన చేపల వేట పడవ ‘జల్పరి’ పై పాకిస్థాన్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్లోని ద్వారక వద్ద ఆదివారం ఉదయం జరిగింది. చనిపోయిన మత్స్యకారుడి పేరు శ్రీధర్గా గుర్తించారు. మరో వ్యక్తి కూడా ఈ కాల్పు ల్లో గాయపడ్డారు. పలువురు మత్స్యకారులను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు వార్తలొస్తున్నా.. వాటిని అధికారులు ధ్రువీకరించలేదు.
గతంలో కూడా పలుమార్లు భారత మత్స్యకారులపై పాక్ నేవీ దాడులకు పాల్పడింది. ఈ ఏడాది మార్చిలో 11 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ అరెస్టు చేసి రెండు బోట్లను స్వాధీనం చేసుకొంది. ఫిబ్రవరిలో 17 మందిని అదుపులోకి తీసుకొని, మూడు బోట్లను స్వాధీనం చేసుకొంది. ఈ ఘటన భారత జలాల్లోనే జరిగినట్లు భావిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత పాక్ కాల్పుల్లో ఒక మత్స్య కారు డు మరణించాడు. సాధారణ మత్స్యకారుల పడవల్లో సరిహద్దులు గుర్తించే ఆధునిక పరికరాలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మత్స్య కారులకు సరైన ఆధునిక పరికరాలు గల పడవలను ఇప్పించాలి లేదంటే ఈ ఘటనలు పునారావృతం అవుతునే ఉంటాయి.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!