T20 World Cup 2026: ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్లో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 తరువాత జరగబోయే 2026 ఎడిషన్ కి ఎంతో కీలకం. దీనికి భారతదేశం, శ్రీలంక సహ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ వరల్డ్ కప్ లో మొదటి రౌండ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంకలు నిష్క్రమించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ చివరి నిమిషంలో సూపర్ 8 దశకు చేరుకుంది. 2024 టి 20 ప్రపంచ కప్ సూపర్ 8 దశ తదుపరి రౌండ్…
NCERT Chief: భారత రాజ్యాంగం ప్రకారం ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో ‘భారత్ ‘ (Bharath),’ ఇండియా ‘ (India) అనే పదాలను పరస్పరం మార్చుకుంటామని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ తెలిపారు. అన్ని తరగతుల పాఠశాల పాఠ్యపుస్తకాల్లో “ఇండియా” స్థానంలో “భారత్” ఉండాలని సామాజిక శాస్త్ర పాఠ్యాంశాలపై పనిచేస్తున్న ఉన్నత స్థాయి ప్యానెల్ సిఫారసు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇక్కడ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో…
స్విట్జర్లాండ్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లో శాంతికి సంబంధించిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ వెనుకడుగు వేసింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది.
T20 World Cup 2024 Super 8 Teams : అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్కప్ 2024 రెండో స్టేజ్ సూపర్-8 కు చెందిన అన్ని జట్ల వివరాలు ఖరారు అయ్యాయి. ఈ రెండో స్టేజ్ లో ఏ జట్టు ఎవరితో ఎక్కడ ఆడుతుందో తేలిపోయింది. ఇక ఎక్కడ ఆ మ్యాచ్లు జరగనున్నాయి, ఏ రోజు ఆ మ్యాచ్ ఎవరితో ఉంటుందో.. తాజగా పూర్తి వివరాలను ఐసీసీ వెల్లడించింది. గ్రూప్ A నుంచి ఇండియా…
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన నేటి తొలి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శన చూపుతూ సిరీస్ లోని మొదటి గేమ్ ను గెలుచుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్లను ఓ ఆట ఆదుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మంధాన (117) విధ్వంసకర ఇన్నింగ్స్ తో…
భారత మహిళల క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా.. ఈరోజు మొదటి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ క్రమంలో.. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన షఫాలీ వర్మ కేవలం (7) పరుగులు చేసి నిరాశపరచగా.. స్మృతి మంధాన సెంచరీతో అదరగొట్టింది. 127 బంతుల్లో 117 పరుగులు చేసింది. ఆ తర్వాత.. దీప్తి శర్మ (37), పూజా…