IND vs ENG 3rd Test Prediction and Playing 11: ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా రాజ్కోట్ వేదికగా నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మూడో టెస్టు ఆరంభం కానుంది. సొంతగడ్డపై తురుగులేని టీమిండియాకు ఇంగ్లండ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అనూహ్యంగా తొలి టెస్టులో ఓడిన భారత్.. విశాఖ టెస్టులో గెలిచి సిరీస్ను సమం చేసింది. పిచ్లు మరీ ఎక్కువగా స్పిన్కు సహకరించని నేపథ్యంలో రెండు జట్ల పోరు మరింత ఆసక్తికరంగా మారింది.…
KL Rahul Ruled Out Of IND vs ENG 3rd Test: ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. రాహుల్ను మూడో టెస్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రాహుల్ స్థానంలో కర్ణాటక లెఫ్ట్హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ను జట్టుకు ఎంపిక చేసింది. మొదటి టెస్ట్ ఆడిన రాహుల్.. గాయం కారణంగా రెండో…
Ravindra Jadeja celebrates 15 years in international cricket: ‘రవీంద్ర జడేజా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచి బౌలర్, బ్యాటర్ మాత్రమే కాదు.. అత్యుత్తమ ఫీల్డర్ కూడా. ఫార్మాట్ ఏదైనా జడేజా భారత జట్టుకు తన ఆల్రౌండర్ సేవలు అందిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ నేనున్నానంటూ ముందుకు వచ్చి ఎంతో బాధ్యతగా ఆడే జడేజా.. ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ విజయాలు టీమిండియాకు అందించాడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ బెస్ట్ ఫీల్డర్ అయిన జడ్డు..…
Shreyas Iyer have stiff back and groin pain: స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరంగా కాగా.. తాజాగా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్కు గాయం తిరగబెట్టింది. వెన్ను గాయం కారణంగా ఇంగ్లండ్తో జరిగే చివరి మూడు టెస్టు మ్యాచ్లకు శ్రేయాస్ దూరమయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్..…
Delay in BCCI announcing India Squad not because of Virat Kohli: ఇంగ్లండ్తో జరిగిన మొదటి రెండు టెస్టులకు మాత్రమే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. మిగిలిన మూడు టెస్టుల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. సెలక్షన్ కమిటీ గురువారం వర్చువల్గా సమావేశం అయినా.. జట్టును ప్రకటించలేదు. నేడు మూడు టెస్టుల కోసం జట్టును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జట్టును ప్రకటించడంలో ఆలస్యానికి…
Mohammed Siraj photo with Orry Shakes Internet: ఇటీవలి రోజుల్లో బాలీవుడ్ సెలెబ్రిటీలతో ఓ వ్యక్తి ఎక్కువగా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో, హీరోయిన్లను పట్టుకుని ఫొటోలకు పోజులిస్తున్నాడు. అతడితో ఫొటోలు దిగేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అతడే ‘ఓర్హాన్ అవత్రమణి అకా ఓరీ’. ఇన్స్టాగ్రామ్లో ఓరీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా సంచలనం ఓరీ షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఆ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం…
AB de Villiers Takes U-turn his comments regarding Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూటర్న్ తీసుకున్నాడు. విరాట్-అనుష్క శర్మ దంపతుల గురించి తాను చెప్పిందంతా అబద్ధం అని, కోహ్లీ వ్యక్తిగత విషయాలను యూట్యూబ్ చానెల్లో మాట్లాడి తాను పెద్ద తప్పు చేశాను అని పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాల కారణంగా ఇంగ్లండ్తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు విరాట్ దూరం అయిన విషయం…
Sanjay Manjrekar on KS Bharat ahead of IND vs ENG 3rd Test: హైదరాబాద్, విశాఖలో ఇంగ్లండ్తో జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియా వికెట్ కీపర్, తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ పెద్దగా రాణించలేదు. హైదరాబాద్ టెస్టులో (41, 28) కాస్త పోరాట పటిమ చూపించిన భరత్.. రెండో టెస్టులో (17, 6) విఫలం అయ్యాడు. భరత్ ఫామ్ మేనేజ్మెంట్ను కలవరానికి గురి చేస్తోంది. వికెట్ల వెనకాల బాగానే రాణిస్తున్నా.. బ్యాటింగ్తో నిరాశపరుస్తున్నాడు. వచ్చిన…
Virat Kohli likely to out from Last 3 Tests vs England: టీమిండియాకు బ్యాడ్న్యూస్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్తో జరిగే మూడు మరియు నాల్గవ టెస్ట్ మ్యాచ్లకు దూరం కానున్నాడని ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫో తమ నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ మొదటి టెస్ట్ మ్యాచ్లకు దూరం అయిన విషయం తెలిసిందే. మూడో టెస్టుకు తిరిగి జట్టులోకి వస్తాడని భావించినా.. తాజా సమాచారం ప్రకారం 3,4 టెస్టులకు కూడా దూరమవుతాడని తెలుస్తోంది.…
Zaheer Khan on Team India Batting: భారత్ బ్యాటింగ్ బాగా మెరుగుపడాల్సి ఉందని టీమిండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ సత్తా చాటడం వల్లే జట్టు గెలిచిందని.. మిగతా టెస్టుల్లో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంగ్లండ్పై రెండో టెస్టులో గెలిచిన భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. హైదరాబాద్లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన విశాఖలో బదులు…