Trade Talks: అమెరికా, భారత్ మధ్య సంబంధాలను ‘‘సుంకాలు’’ దెబ్బతీశాయి. ప్రపంచంలో, అత్యధికంగా భారత్పై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ఇందుల్లో 25 శాతం పరస్పర సుంకాలు కాగా, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు మరో 25 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ టారిఫ్ టెన్షన్ మధ్య, సెప్టెంబర్ 22న వాణిజ్య చర్చల కోసం వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ అమెరికా వెళ్తున్నారు. వాణిజ్య చర్చలకు కోసం అమెరికా వెళ్లే…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకం విధించారు. ఇది భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా.. రాజస్థాన్లోని బికనీర్లో రెండు ప్రధాన పరిశ్రమలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది కార్పెట్, ఉన్ని, నమ్కీన్ తోపాటు స్వీట్స్ పరిశ్రమలతో సంబంధం ఉన్న వ్యాపారుల ఆందోళనను పెంచింది.
Piyush Goyal Report : భారతదేశంలో పండిన పండ్లు, కూరగాయల ఎగుమతులకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ లోక్సభలో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. సమాచారం ప్రకారం, 2023-2024లో పండ్లు, కూరగాయలు మొత్తం 123 దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. భారతదేశం నుండి పండ్లు, కూరగాయల మొత్తం ఎగుమతి రికార్డులను ప్రభుత్వం నిర్వహిస్తుందని పియూష్ గోయల్ అన్నారు. ఎగుమతిదారులు తమ షిప్పింగ్ బిల్లులలో పేర్కొన్న స్టేట్-ఆఫ్-ఆరిజిన్ కోడ్ల ఆధారంగా రాష్ట్రాలకు ఎగుమతి డేటాను సేకరిస్తారు. అందువల్ల పండ్లు,…