Durgapur Gang Rape: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండో ఏడాది మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని, శుక్రవారం రాత్రి క్యాంపస్ బయటకు రాగా, కొంత మంది నిందితులు ఆమెను క్యాంపస్కు సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బెంగాల్లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఈ మధ్య కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యలు ఎక్కువైపోయారు.. రీసెంట్ గా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ భార్య తన లవర్ తో కలిసి భర్తపై హత్యాయత్నం చేసింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు.. ఆ భర్త బతికి బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని విజయపుర జిల్లాఇండి పట్టణంలో సునంద అనే మహిళ తన ప్రేమికుడి సహాయంతో తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించింది. నిద్రిస్తున్న భర్తను గొంతు కోసి చంపే…
సౌరభ్ హత్య కేసుతో పాటు ఔరయ్య, బెంగళూరు హత్యలు కూడా దేశంలో చర్చనీయాంశమవుతున్నాయి. మూడు కేసుల్లోనూ హత్యల సరళి దాదాపు ఒకేలా ఉంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సౌరభ్ భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్తో కలిసి అతన్ని హత్య చేశారు. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్లోని ఔరయ్యలో వివాహం అయిన 15 రోజులకే తన భర్త దిలీప్ను హత్య చేయడానికి ప్రగతి కుట్ర పన్నింది.