కొలంబో వేదికగా టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్ డాసున్ శనక తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్కు దిగనుంది. ఇంతకు ముందు జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భారత్ 2-1 తేడాతో విజయ సాధించిన సంగతి తెలిసిందే.ఇక జట్టు వివరాల్లోకి వస్తే.. . ఇండియా ; శిఖర్ ధావన్…
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా… తక్కువ పరుగులకే పరిమితమైంది. 43.1 ఓవర్లలో కేవలం 225 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో టీమిండియా తక్కువ స్కోర్ కే పరిమితమైంది. దీంతో ఆతిథ్య జట్టు శ్రీలంక 47 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఇండియా బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే… పృథ్వీషా 49 పరుగులు, సంజు శాంసన్ 46 పరుగులు, సూర్యకుఆర్ యాదవ్…
కొలంబో వేదికగా ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చివరి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు మొదటగా బౌలింగ్ చేయనుంది.జట్లు వివరాలు :ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), సంజు సామ్సన్ (డబ్ల్యూ), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, నితీష్ రానా, హార్దిక్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్,…
కొలంబో వేదికంగా భారత్ మరియు శ్రీలంక ల మధ్య రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో మరోసారి టాస్ గెలిచి శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా మరోసారి మొదటగా బౌలింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వస్తే… టీం ఇండియా : పృథ్వీ షా, శిఖర్ ధావన్ (సి), ఇషాన్ కిషన్ (డబ్ల్యుకె), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్,…
టీమిండియా మరో రికార్డు ముంగిట నిలిచింది. లంకపై అత్యధిక వన్డేల్లో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించేందుకు… ఒక్క మ్యాచ్ దూరంలో ఉంది. ఇవాళ జరిగే రెండో వన్డేలో భారత్ గెలిస్తే… ఆ లాంఛనం పూర్తవుతుంది. శ్రీలంకతో ఆరంభ మ్యాచ్లోనే అదరగొట్టిన భారత కుర్రాళ్లు.. రెండో వన్డేకు సిద్దమయ్యారు. ఇవాళ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సెకండ్ వన్డే జరగనుంది. తొలి వన్డేలో లంకపై ఘన విజయం సాధించిన భారత జట్టు… అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. శ్రీలంకపై వన్డేల్లో…
కొలంబో తొలి వన్డేలో టీం ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై టీం ఇండియా ఘన విజయం సాధించింది. 36.4 ఓవర్లలోనే శ్రీలంక విధించిన లక్ష్యాన్ని టీం ఇండియా అవలీలగా చేధించింది. ఇక ఇరు జట్ల స్కోర్ల వివరాల్లోకి వస్తే… నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి… శ్రీలంక జట్టు 262 పరుగులు చేసింది. 263 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన టీం ఇండియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి..…
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసి… తొమ్మిది వికెట్లు కోల్పోయింది. మొదట ధాటిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక జట్టును టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. ఇక శ్రీలంక బ్యాటింగ్ వివరాల్లోకి వస్తే ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 32 పరుగులు, భానుక 27 పరుగులు, కెప్టెన్ శనక 39 పరుగులు చేసి శ్రీలంక జట్టును ఆదుకున్నారు. శ్రీలంక జట్టులో మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. అటు టీమిండియా బౌలర్లలో కుల్దీప్…
భారత్-శ్రీలంక మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుంది. శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ప్రకటన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మూడు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే…మ్యాచ్ కు వరుణుడు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయి.…
శిఖర్ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడటానికి శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లి తమ క్వారంటైన్ కూడా పూర్తి చేసిన త్రి=ఎం ఇండియా ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతుంది. అయితే ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక మధ్య మొదటి వన్డే మ్యాచ్ ఈ నెల 13 ప్రారంభం కావాలి. కానీ శ్రీనిక జట్టు సహాయక సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడటంతో ఈ సిరీస్ లను రీ…
శ్రీలంక క్రికెట్ టీం ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో ఓడిపోవడంతో….. వన్డే ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లు ఓటమి పాలైన జట్టుగా నిలిచింది. మెత్తం వన్డే ఫార్మాట్లో 428 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది లంక టీం. ఇప్పటివరకూ అత్యధిక వన్డేల్లో ఓటమి చవిచూసిన జట్టుగా టీమ్ ఇండియా ఉండేది. తాజాగా అత్యధిక ఓటమి పాలైన జట్లుగా టీం ఇండియా రెండో స్థానానికి చేరుకోగా, పాకిస్థాన్ మూడో ప్లేసులో ఉంది. షెడ్యూల్ ప్రకారం…