IND vs ENG Test: ఇంగ్లాండ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండవ రోజు లంచ్ సమయానికి పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 110 ఓవర్లలో 6 వికెట్లకు 419 పరుగులు చేసింది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ (1), శుబ్మన్ గిల్ (168) క్రీజ్లో ఉన్నారు. ఇక భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ 288 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్తో 168 పరుగులతో…