IT Raids: కాన్పూర్లోని బడా పారిశ్రామికవేత్త మయూర్ గ్రూప్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ గురువారం భారీ దాడులు నిర్వహించింది. కాన్పూర్లోనే కాకుండా కాన్పూర్-దేహత్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, ఇండోర్, దేవాస్ సహా 35 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
IT Raids: హైదరాబాద్ లో మరోసారి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా 100 బృందాలు నగరంలోని చాలా ప్రాంతాల్లో దాడులు చేపడుతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి.
CBDT Chairman:సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) చైర్మన్ పదవికి నితిన్ గుప్తాను తిరిగి నియమించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. కార్పొరేట్ల కంపెనీల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికే ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 23.51 శాతం పెరిగి 8. 65 లక్షల కోట్ల రూపాయలకుకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా తెలిపింది.
Income Tax: భారతదేశంలో ఉద్యోగం లేదా ఏదైనా వృత్తిపరమైన వ్యాపారం చేయడంపై ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించాలి. ఆదాయపు పన్ను సొమ్ముతో ప్రజలు, దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంది.
Income Tax: యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ వంటి వివిధ సోషల్ మీడియా సైట్లలో వ్యక్తులు కంటెంట్ని సృష్టించడం.. వాటి ద్వారా డబ్బలు సంపాదించడాన్ని ఇంటర్నెట్ సాధ్యం చేసింది. సోషల్ మీడియా సైట్ల ద్వారా కూడా ప్రజలు ప్రతినెలా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.
ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు 2023 జూలై 31వ తేదీని డెడ్ లైన్ గా విధించింది ఆదాపు పన్ను శాఖ. దీంతో ట్యాక్స్ చెల్లించిన వ్యక్తులు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది పొడవునా ఎక్కువ పన్ను ను చెల్లించిన వారు దీని కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. చాలా మంది ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి…
India Crorepati Club: కొన్నేళ్లుగా దేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరిగింది. ధనవంతుల లెక్కలు అప్పుడప్పుడూ ఇలాగే రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆదాయపు పన్ను డేటా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
Tax on Gifted Stocks: మారుతున్న కాలంతో పాటు ప్రజల పెట్టుబడి విధానం కూడా మారిపోయింది. ఎక్కువ రాబడులు పొందేందుకు ప్రజలు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అవగాహన పెరగడంతో ప్రజలు ఇప్పుడు పెట్టుబడి పెట్టిన షేర్లను తమ ఇష్టమైన వారికి బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు.