భారత్ వ్యవసాయాధారిత దేశం. ఎక్కువ మంది అగ్రికల్చర్ పైనే ఆధారపడి జీవిస్తుంటారు. వ్యవసాయానికి ప్రధానంగా కావాల్సింది నీరు. రైతులంతా వర్షాల కోసం ఎదురుచూస్తుంటారు. తొలకరి మొదలవ్వగానే వ్యవసాయ పనులను ప్రారంభిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో వాతావరణంలో మార్పుల వల్ల వర్షాలు సమయానికి పడకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రుతుపవనాలపై తొలి అప్ డేట్ ఇచ్చింది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్డి) ఈ ఏడాది రుతుపవనాలపై తన తొలి నివేదికను విడుదల…