ఈ మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువ అయ్యాయి.. అంతేకాదు చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. తాజాగా మరో మహిళ అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలను కోల్పోయింది.. తనకన్నా ఎనిమిదేళ్ల చిన్నవాడైనా మరిది వరుస అయ్యే వ్యక్తితో మూడేళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుంది.. అతన్ని వదల్లేక పెళ్లి చేసుకోవాలని అనుకుంది.. కానీ చివరికి అనుకోకుండా శవమై తేలింది.. వివరాల్లోకి వెళితే..రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో తన బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన మైనా కన్వర్ అనే మహిళ హత్యకు…