దేశంలోని అనేక రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతున్నాయి. కొత్తగా రికార్టు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కరోనా మరో వేవ్ వస్తుందన్న భయాన్ని పెంచుతున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. పరిస్థితి ఆందోళనకరంగా లేదని, దగ్గు, జలుబు వచ్చినట్లే తగ్గిపోతుందన్నారు.
అస్సాంలోని నార్త్ గౌహతి ప్రాంతంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెసిడెన్షియల్ క్వార్టర్లో ఐఐటీ గౌహతి ప్రొఫెసర్ ఒకరు శవమై కనిపించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.