Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Hyderabad

Hyderabad News

    • విద్యుత్‌ చార్జీల వడ్డింపు..! యూనిట్‌పై వారికి 50 పైసలు.. వీరికి రూపాయి..
      #Top Story

      విద్యుత్‌ చార్జీల వడ్డింపు..! యూనిట్‌పై వారికి 50 పైసలు.. వీరికి రూపాయి..

      తెలంగాణలో విద్యుత్‌ చార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాయి విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు.. నవంబర్ 31నే ప్రతిపాదనలకు చివరి రోజు కాగా.. డిసెంబర్ 27వ తేదీ వరకు అదనంగా గడువు ఇచ్చింది ఈఆర్సీ.. అయితే ఇప్పటికే ఏఆర్ఆర్లు సమర్పించిన డిస్కమ్స్.. మొత్తంగా 6831 కోట్ల చార్జీల పెంపునకు ప్రతిపాదనలు అందగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక, విద్యుత్‌ చార్జీల పెంపుపై మాట్లాడిన టీఎస్ పీడీసీఎల్ సీఎండీ…
    • రాములమ్మ ఫైర్‌.. కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో..!
      #Top Story

      రాములమ్మ ఫైర్‌.. కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో..!

      తెలంగాణ సర్కార్‌, సీఎం కేసీఆర్‌, ఆయన ఫ్యామిలీపై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి అలియాస్‌ రాములమ్మ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అన్ని జిల్లాల్లో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.. కానీ, ఖాళీలను భర్తీ చేయడం లేదు.. పది మంది ఉద్యోగులు చేయాల్సిన పని.. ఇద్దరితో చేయిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల్లో పెండింగ్‌ ఫైళ్లు పెరిగిపోతున్నాయన్నారు. ఇక, సచివాలయంలోనూ ఫైళ్లు పేరుకపోతున్నాయన్న ఆమె..…
    • చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌
      #తెలంగాణ

      చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌

      కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గి పోలేదు ఇప్పటికీ ఈ మహమ్మారి రూపం మార్చుకుని జూలు విధిలిస్తునే ఉంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావాన్ని చూపిస్తునే ఉంది. తాజాగా చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డికి కరోనా సోకింది. శనివారం సాయంత్రం కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లారు. దీంతో ఇన్ని రోజులు తనతో తిరిగిన వారు, తన వెంట ఉన్న వారు వెంటనే కరోనా టెస్టులు…
    • హైదరాబాద్ లో దారి తప్పిన పబ్ కల్చర్
      #తెలంగాణ

      హైదరాబాద్ లో దారి తప్పిన పబ్ కల్చర్

      హైదరాబాద్ లో పబ్ కల్చర్ దారి తప్పింది. పబ్ కల్చర్ కు అలవాటు పట్టి దారి తప్పుతున్నారు యూత్. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి 2 గంటల వరకు పబ్ లు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి పబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్లపై తాగి తందనాలు ఆడుతున్నారు. కోవిడ్ నిబంధనలు ఉన్న అవేమీ పబ్ లు యాజమాన్యాలు, యువత పట్టించుకోవడం లేదు. నోటికి మాస్క్ లు లేవు… సోషల్ డిస్టెన్స్ లేదు.. గుంపులు గుంపులుగా రోడ్లపై యువత ఉంటున్నారు.…
    • నిల‌క‌డగా ఉన్న బంగారం, వెండి ధ‌ర‌లు…
      #బిజినెస్‌

      నిల‌క‌డగా ఉన్న బంగారం, వెండి ధ‌ర‌లు…

      దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. వ‌రుస‌గా.. బంగారం ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో… పుత్త‌డిని కొనుగోలు చేయాలంటే… ప్ర‌జ‌లు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,350 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
    • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ‘జాతిరత్నాలు’ హీరోయిన్
      #తెలంగాణ

      గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ‘జాతిరత్నాలు’ హీరోయిన్

      టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా దూసుకుపోతోంది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ‘జాతిరత్నాలు’ ఫేం హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ మేరకు ఫిలింనగర్‌లో ఆమె మొక్కలు నాటారు. అనంతరం నటి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా హీరోలు ఆనంద్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శాన్వీ మేఘనకు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని నటి…
    • హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ గా సీవీ ఆనంద్‌…
      #Top Story

      హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ గా సీవీ ఆనంద్‌…

      హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్‌గా సీవీ ఆనంద్ ఈరోజు బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు.  హైద‌రాబాద్ సీపీ ఉన్న అంజ‌నీ కుమార్‌ను ఏసీబీ డీజీగా బ‌దిలీ చేశారు.  తెలంగాణ‌లో 30 మంది ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఈరోజు సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు.  ఇక హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్‌తో పాటు సీనియర్ ఐపీఎస్‌, వివిధ న‌గ‌రాల క‌మీష‌న‌ర్ల‌ను కూడా బ‌దిలీ చేశారు. సిద్ధిపేట‌, నిజామాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ల‌తో పాటు 11 జిల్లాల ఎస్పీలు కూడా బ‌దిలీ…
    • నేడు స్థిరంగా బంగారం ధరలు…
      #బిజినెస్‌

      నేడు స్థిరంగా బంగారం ధరలు…

      బంగారం, వెండి ధ‌ర‌లు ఈ రోజు కాస్త ఊరట క‌లిగిస్తున్నాయి. ఈ రోజు బంగారం ధ‌ర‌లలో ఎలాంటి మార్పులు లేకుండా.. నిల‌క‌డ‌గా ఉంది. అలాగే వెండి ధ‌ర భారీగా పెరిగింది. అయితే ఇక దేశంలో రోజు రోజు కు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు.. క‌రోనా కేసులు పెరుగుతుండ‌టం తో బంగారం, వెండి ధ‌ర‌ల పై తీవ్ర ప్రభావం చూపుతుంద‌ని తెలుస్తుంది. అందుకే నిన్న బంగారం వెండి ధ‌ర‌లు పెరిగాయి. అయితే నేడు హైద‌రాబాద్ లో బంగారం, వెండి…
    • సెల్లార్ గుంతకు బలైన ముగ్గురు బాలికలు
      #Top Story

      సెల్లార్ గుంతకు బలైన ముగ్గురు బాలికలు

      హైదరాబాద్ కేపీహెచ్‌బీ ఫేజ్-4లో విషాదం నెలకొంది. ఆడుకుంటూ సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతిచెందారు. మృతులు రమ్య(7), సంగీత(12), సోఫియా(10)గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే… కట్టెల పొయ్యి పెట్టుకుని వంట చేస్తున్నట్లు ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులు.. నీటి కోసమని సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ గుంతలో సోఫియా, రమ్య, సంగీత పడిపోయారు. ఈత రాకపోవడంతో బయటకు రాలేక చిన్నారులు ఊపిరాడక మునిగిపోయారు. ఒడ్డున ఉన్న ఇద్దరు చిన్నారులకు ఏం చేయాలో తోచక…
    • డెలివరీ బాయ్స్‌ పేరుతో ల్యాప్‌టాప్‌ల చోరీ
      #తెలంగాణ

      డెలివరీ బాయ్స్‌ పేరుతో ల్యాప్‌టాప్‌ల చోరీ

      ఇళ్లలోని ల్యాప్‌టాప్‌లను దొంగిలించే ఓ ముఠాను కూకట్‌ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డికి చెందిన పాటిల్‌ శివాజీ (23), బోయిన వెంకటేశం (21), అజ్జంపల్లి గోవర్థన్‌ రెడ్డి (23) ముగ్గు రు స్నేహితులు . వీరిలో వెంకటేశం, గోవర్థన్‌రెడ్డికి కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండలో ఉంటూ ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. వీరితో శివాజీ కలిశాడు. వీరు ముగ్గురు కలిసిన తర్వాత ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పగటి వేళ్లలో పుడ్‌ డెలివరీ బాయ్స్‌గా వెళ్లి…
    ←1…474475476477478…599→

తాజావార్తలు

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

  • TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..

  • Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్‌ మెట్రో

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions