ఆదాయ పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం ఓ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 1.3 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రావాల్సిన రూ.340 కోట్ల రూపాయల రీఫండ్ డబ్బులు ఆగిపోయాయి. దీనికి ప్రధాన కారణం వారి పాన్ కార్డ్ ఇంకా ఆధార్తో లింక్ కాకపోవడమే. చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ నంబర్ను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి. అలా చేయని వారి పాన్ కార్డ్ ‘ఇన్-ఆపరేటివ్’లోకి వెళ్లిపోతుంది. ఇలా…
పాన్ కార్డ్ ను ఆధార్ తో లింకింగ్ చేశారా.. లేకపోతే ఇప్పుడే లింకింగ్ చేసుకోండి.. పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేసేందుకు.. డిసెంబర్ 31 చివరి తేది కావడంతో అందరూ తప్పని సరిగా పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఒక వేళ మీరు కనుక డిసెంబర్ 31 వరకు లింక్ చేయించక పోయినట్లయితే.. మీ పాన్ జనవరి 1, 2026 నుండి ఇన్యాక్టివ్ అవుతుంది. Read Also: Uttar…