శోభితా ధూళిపాళ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.గూఢచారి, కురుప్, మేజర్ మరియు పొన్నియన్ సెల్వన్ సినిమాలతో తానేంటో నిరూపించుకుంది శోభితా.ఈ భామ టాలీవుడ్ కంటే బాలీవుడ్లోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది..బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ఎంతగానో అలరించింది.శోభితా వరుసగా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఎంతో బిజీగా ఉంది.. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్…