ఆన్లైన్ గేమింగ్ సంస్థ డెల్టా కార్ప్ షేర్లు ఈరోజు ఉదయం ట్రేడింగ్లో 10 శాతం పెరిగి ఒక్కో షేరుకు ₹ 142.20కి చేరుకున్నాయి. కంపెనీ తన హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వేరు చేస్తున్నట్లు ప్రకటించింది.
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మన జట్టుతో పాటు ప్రపంచ జట్లన్నీ ఆస్ట్రేలియాలోనే మకాం వేశాయి. ఈ మేరకు అన్ని జట్లకు సమానంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే టీమిండియా పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా వివక్ష చూపుతుందనే అనుమానాలు వస్తున్నాయి. రెండు వార్మప్ మ్యాచ్లు ఆడేందుకు భారత జట్టు బ్రిస్బేన్ చేరుకోగా.. అక్కడ మన ఆటగాళ్లకు ఫోర్ స్టార్ హోటల్లో వసతి కల్పించడం విమర్శలకు దారి…