ప్రధాని మోడీ రష్యా చేరుకున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తర్వాత తొలిసారి రష్యా గడ్డపై మోడీ అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ప్రధాని రష్యాకు బయల్దేరి వెళ్లారు.
Bharataratna : దేశ మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్లను భారతరత్నతో సత్కరించనున్నారు. దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వ అదృష్టమని ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ రాశారు.