సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. హనీ మూన్ కి బయలుదేరిన యువకుడు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి రైల్ కు ప్లాట్ ఫారంకు మధ్య ఇరుక్కొని తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు వరంగల్ కు చెందిన ఉరకొండ సాయి (28) గా పోలీసులు గుర్తించారు. సాయికి మూడు నెలల క్రితం వివాహం జరిగినట్లు తెలిపారు. Also…
పహల్గామ్ ఉగ్ర దాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్(26) ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా మారింది. 5 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు సంతోషంగా.. ఆనందంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Honeymoon: ‘‘హనీమూన్ డెస్టినేషన్’’కి సంబంధించి మామ అల్లుడి మధ్య గొడవ చివరకు యాసిడ్ దాడికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర థానే జిల్లాకు చెందిన 29 ఏళ్ల కొత్తగా పెళ్లయిన వ్యక్తి తన భార్యతో హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్తామనుకున్నాడు. అయితే, దీనిపై వివాదం చెలరేగడం మామ అతడిపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో అల్లుడు గాయపడినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
కంగనా రనౌత్ నటించిన బాలివుడ్ ‘క్వీన్’ సినిమాను చూశారా? ఈ సినిమాకు సంబంధించి కంగనాకు జాతీయ అవార్డు సైతం వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ రాణి (కంగనా) కాబోయే భర్త విజయ్ (రాజ్కుమార్ రావు)కి కొన్ని గంటల ముందు పెళ్లి జరగాల్సి ఉండగా.. పలు కారణాలతో ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఈ సంఘటన తర్వాత.. రాణి దుఃఖంలో మునిగిపోకుండా.. ఒంటరిగా హనీమూన్కు వెళుతుంది. ఇది సినిమా స్టోరీ మాత్రమే.. అయితే ఇలాంటి రియల్ స్టోరీ కెనడలో…
Ayodhya: అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లడం ఆమెకు నచ్చలేదు. మధ్యప్రదేశ్కి చెందిన ఓ మహిళకు వివాహమైన ఐదు నెలలకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే భర్త సదరు మహిళను హనీమూన్ కోసం గోవాకు తీసుకెళ్తా అని హామీ ఇచ్చారు. అయితే, జనవరి 22న అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె తన భర్త నుంచి విడాకుల కావాలని కోరింది. మహిళ తన విడాకులను భోపాల్ లోని కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసింది.
Honeymoon: రెండు రోజులుగా పొగమంచు, వాతావరణ పరిస్థితులు విమానయాన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో వందలాది మంది ప్రయాణికులతో నిండిపోయి, యుద్ధ వాతావరణం కనిపించింది. ఫ్లైట్స్ ఎప్పుడు బయలుదేరుతాయో తెలియక చాలా మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని విమానాల్లోకి ఎక్కిన ప్రయాణికులు గంటల తరబడి అందులో ఉండాల్సి వచ్చింది.
మాల్దీవులు ఇటీవల చాలా మందికి కలల గమ్యస్థానంగా మారింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తమ హనీమూన్, బీచ్ వెకేషన్ లేదా విశ్రాంతి కోసం ఇక్కడికి వస్తారు. ఈ దేశం ఏడాది పొడవునా టూరిస్టులతో నిండి ఉంటుంది.
Fake Facebook Account: ఈ రోజుల్లో సోషల్ మీడియా వర్చువల్ ప్రపంచం చాలా మంది వాస్తవ ప్రపంచాన్ని అస్తవ్యస్తంగా మారుస్తోంది. హర్యానాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బీహార్లోని ఛప్రాకు చెందిన ఓ అమ్మాయి ఫేస్బుక్లో అబ్బాయిలా నటిస్తూ హర్యానాలోని గురుగ్రామ్ (పట్టాయా)కు చెందిన బాలికను మోసగించింది.
Couple’s Death: పెళ్లై పట్టుమని పదిరోజులు కాలేదు.. పెళ్లిలో కాళ్లకుపెట్టిన పారాణి ఇంకా ఆరనేలేదు.. ఇంతలోనే నవ దంపతులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. జూన్ 1న ఇద్దరూ పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం బాలి వెళ్లారు.
Newly Married Couple: ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో యువకుడికి అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి కొత్త కోడలికి అట్టహాసంగా స్వాగతం పలికారు. వివాహానంతర కార్యక్రమాలన్నీ ముగించుకుని, కొత్తగా పెళ్లయిన జంట శోభనం కోసం పడకగదికి వెళ్లారు.