తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మే 13న లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలో ఓటింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే.. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లోని ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ప్రారంభమైంది.…
Home Voting: నేడు, రేపు ఎన్నికల సిబ్బంది ఇంటింటి ఓటింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్లో 121 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 86 మంది సీనియర్ సిటిజన్లు..
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 కోట్ల 30 లక్షల ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఈసీఐ ఆదేశాలు ప్రకారం 85 ఏళ్ళు పైబడిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పిస్తామన్నారు. హోమ్ ఓటింగ్ కోసం ఫామ్ 'డి' దరఖాస్తులు తీసుకుంటున్నామని పేర్కొ్న్నారు. మరో మూడు…