లాక్డౌన్ దేశ రాజధాని ఢిల్లీలో మంచి ఫలితాలు ఇస్తోంది.. క్రమంగా కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. అయినా, ముందుచూపుతో.. మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుండగా.. మరోసారి ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఢిల్లీ బాటలో మరో రాష్ట్రం కూడా అడుగులు వేసింది.. కరోనా…