హెచ్ఐవీ టెస్ట్లు భారీగా వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసుల్లో రాష్ట్ర రాజధాని అగ్రస్థానంలో ఉంది.. ఎక్కువ మంది విద్యార్థులే బాధితులుగా ఉండడంతో… సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్.. కొంత కాలంగా అగర్తాలో భారీగా ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయని, అందులో విద్యార్థులే అధికంగా ఉంటున్నారని పేర్కొన్న ఆయన.. ఈ నేపథ్యంలో అవసరమైతే రాజధానిలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులకు హెచ్ఐవీ టెస్ట్లు నిర్వహించాలని తెలిపారు.. Read Also: అగ్రరాజ్యాన్ని తాకిన…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మొదట ఈ మహమ్మారికి వ్యాక్సిన్ను తయారు చేసింది మాత్రం రష్యానే. రష్యా వ్యాక్సిన్ ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు అత్యవసర వినియోగం కింద వినియోగిస్తున్నాయి. స్పుత్నిక్ వీ బూస్టర్ డోస్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, మొదటి వ్యాక్సిన్ తయారు చేసిన రష్యాలోనే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. మరణాలు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య తగ్గిపోవడంతో కేసులు మరణాలు పెరుగుతున్నాయి. ఇక ఈ…