ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి.. అందులో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి.. అయితే కొన్ని పుష్పాలకు ప్రత్యేకతలు ఉంటాయి.. ప్రపంచంలో అత్యంత పొడవైన చెట్లు ఉండటం మనం వింటూనే ఉంటారు.. దేవదారు వృక్షాలు ఎంతో పొడవుగా ఉంటాయి.. ఇక పూలు పెద్దవే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పువ్వు గ�
మన దేశంలో భక్తులు ఎక్కువ.. దేవుడు అంటే భక్తి ఎక్కువ అందుకే వీధికి ఒక గుడి దర్శనం ఇస్తుంది.. అంతేకాదు ఇండియా లో ఆంజనేయ స్వామికి భక్తులు ఎక్కువగా ఉంటారు.. ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల భక్తులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కష్టాలను గట్టెక్కిస్తాడని నమ్మకం..హనుమంతుడికి ఇష్టమైన వాటిలో తమలపాకులు అలా
యుక్త వయస్సు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పెళ్లి గురించే ఆలోచిస్తారు.. ఎన్నెన్నో కలలు కంటారు.. పెళ్లి చేసుకోవాలంటే ఇరు కుటుంబాలు ఒకరినొకరు బాగా తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు.. అంతేకాకుండా అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి విషయంలో ఎన్నో రకాల కలలు కూడా కంటూ ఉంటారు. అందుకే అమ్మాయిలు అబ�
మనదేశం సంస్కృతి, సాంప్రదాయల కు పెట్టింది పేరు.. దైవ భక్తి కూడా ఎక్కువే అయితే.. ప్రతి వీధికి ఒక్క దేవాలయం ఉంటుంది.. గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చెయ్యడం చేస్తుంటారు.. ఆ సమయంలో మనం దేవుడి మీద నిమగ్నమై స్మరిస్తూ చేస్తాము.. గుడి వెనక చాలామంది నమస్కరిస్తారు.. అలా చెయ్యడానికి చాలా అర్థం ఉందని పండితులు �
Sengol History: మన దేశంలోని కొత్త పార్లమెంటు భవనంలో లోక్సభ స్పీకర్ సీటు దగ్గర 'సెంగోల్' రాజదండం (సెంగోల్ చరిత్ర) అమర్చబోతోంది. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అక్కడ ప్రారంభించబోతున్నారు.
నేడు ( ఆదివారం ) మూడో రోజు నాలుగు వేదాలకు సంబంధించి వేద పండితులు వేద పట్టాన్ని సీఎం పూర్ణహూతి చేసే సమయంలో పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మేము అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది రుత్వికులు ఈ యజ్ఞంలో పాల్గొన్నారు అని ఆయన అన్నారు.
IND VS AUS : భారత్ vs ఆస్ట్రేలియా 4 టెస్ట్ సిరీస్ ఇరు జట్ల మధ్య జరుగుతోంది. ఈ సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో భారత జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
U-19 World Cup: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 మహిళల అండర్ 19 ప్రపంచకప్లో టీమిండియా దుమ్ము రేపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో జరుగుతున్న మ్యాచ్లో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత మహిళల జట్టు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో అండర్ 19 మహిళల ప్రపంచకప్లో 200 పరుగులు చేసిన తొలి జట్టుగా భారత్ చర�
వామ్మో.. ఈ ఐటీ దాడులు తెలంగాణలో ఒక చరిత్ర అని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. రెండు సార్లు ఐటి దాడులు జరిగినప్పుడు నేను డబ్బులు కట్టినా మరి మూడో సారి ఇలా హడావుడి ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
IND Vs AUS: ఆదివారం నాడు హైదరాబాద్లో కీలక మ్యాచ్ జరగనుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా చివరి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ సందర్భంగా తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు కష్టమ�