Himachal Floods: ప్రస్తుతం భారత దేశంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. చాలా రాష్ట్రాలు వర్షాల్లో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వివిధ ఘటనల్లో పలువురు మరణించారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా 43 మంది మరణించారు. గత రెండు వారాల్లో సుమారు 80 మంది గాయపడ్డారు.