ఏపీ హైకోర్టులో ఇవాళ రిటైర్ అయిన జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. జస్టిస్ సత్యనారాయణ మూర్తికి ఘనంగా వీడ్కోలు పలికారు హైకోర్టు సీజే, సహచర న్యాయమూర్తులు, అడ్వకేట్లు. ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత కుమార్ మిశ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ… హైకోర్టు జడ్జిగా జస్టిస్ సత్యనారాయణ మూర్తి అందించిన సేవలు అభినందనీయం. జస్టిస్ సత్యనారాయణ మూర్తి న్యాయమూర్తిగా అత్యధిక సంఖ్యలో 31వేలకు పైగా కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారు. జస్టిస్ సత్యనారాయణ…