యంగ్ హీరో అదిత్ అరుణ్ ఇటీవల త్రిగుణ్ గా తన పేరును మార్చుకున్నాడు. ఈ యేడాదిలో ఇప్పటికే అతను నటించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్లూ’, కథ కంచికి మనం ఇంటికి’ చిత్రాలు విడుదలయ్యాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగుణ్ నటించిన ‘కొండా’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఇందులో రాజకీయ నాయకుడు కొండా మురళీగా త్రిగుణ్ నటించాడు. అలానే ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే చిత్రంలోనూ త్రిగుణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మధుదీప్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “సంచారి” అనే టైటిల్ తో పిలుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పవన్ తన…