కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కారు.. ఏకంగా ఏడాదికి పైగా దేశ రాజధాని శివారులో తమ ఉద్యమాన్ని కొనసాగించి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి.. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, ఈ పోరాటం వెనుక రైతు సంఘాలు, వాటికి ప్రాతినిథ్యం వహించిన నేతల కృషి మరువలేనిది… రైతు ఉద్యమ ముఖ్య నేతల్లో ఒకరైన గుర్నామ్ సింగ్ చదుని.. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.. ‘సంయుక్త…