సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి బిగ్గెస్ట్ క్రిటిక్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఘట్టమనేని అభిమానులే. సినిమా జస్ట్ యావరేజ్ అన్నా చాలు దాన్ని బిగ్గెస్ట్ గ్రాసర్ చేస్తారు తేడా కొడితే మాత్రం ఆ సినిమాని ఓపెనింగ్స్ కి మాత్రమే పరిమితం చేస్తారు. క్రిటిక్స్ బాగోలేదు అని రాసినా కూడా సినిమా తమకి నచ్చితే మాత్రం ఆ మూవీని రీజనల్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు పెట్టే వరకూ తీసుకోని వెళ్తారు. ఇలా ఎప్పుడూ జెన్యూన్…
ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చాయి. ఇందులో ఒకటి మాస్ సాంగ్…
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే… ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్టార్ హీరోల మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా చేతనే డ్యాన్స్ చేయిస్తున్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే… ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. ఎవ్వరి సినిమాలు రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫుల్లుగా సపోర్ట్ చేస్తుంటారు రెబల్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్. తమ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. హారిక హాసిని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు దశాబ్దం గ్యాప్ తీసుకోని త్రివిక్రమ్-మహేష్ బాబు కలిసి చేస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతూనే…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని కూలంకుషంగా చెప్పడంలో, అందరికీ అర్ధమయ్యే సాధారణ భాషలో చెప్పడంలో దిట్ట త్రివిక్రమ్. పురాణాల రిఫరెన్స్ తో ఎంతో కష్టమైన డైలాగ్ ని కూడా ఈజీగా అర్ధం అయ్యేలా రాయగలడు త్రివిక్రమ్. అందుకే ఆయన్ని అందరూ మాటల మాంత్రికుడు అంటారు. ఈ మాటల మాంత్రికుడు మహేష్ బాబు కోసం పాటలు కూడా రాసే పనిలో ఉన్నాడట. అతడు, ఖలేజా సినిమాల తర్వాత…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ 12 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాములుగా అయితే ఒక సినిమాకి హైప్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. గుంటూరు కారం విషయంలో మాత్రం హైప్ ప్రొడ్యూసర్ నాగ వంశీ మాటల్లో ఉంది. గుంటూరు కారం సినిమా…
గుంటూరు కారం సినిమాని ఏ టైమ్ లో సెట్స్ పైకి వెళ్లిందో కానీ ఈ సినిమా నుంచి లీకులు బయటకి వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయినా సరే వెంటనే షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ బయటకి వచ్చేస్తుంది. గుంటూరు కారం సినిమాని కేవలం తన ప్రెస్ మీట్స్ తోనే ప్రమోట్ చేస్తున్న ప్రొడ్యూసర్ నాగ వంశీ… లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే స్కై హై…
దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుంది అంటే హీరో ఎవరు అనేది కూడా పక్కన పెట్టి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళిపోతారు. కాస్టింగ్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు తీసుకోని రావడం రాజమౌళి రాజముద్రకే సాధ్యం. రాజమౌళి తర్వాత కేవలం తన పేరుతోనే ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకోని రాగాల స్టామినా ఉన్నది మహేష్ బాబుకే. ఈ సూపర్ స్టార్ హీరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా లేక స్టార్ డైరెక్టర్ తో…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హైలీ ఆంటిసిపేటెడ్ మూవీ ‘గుంటూరు కారం’. జనవరి 12ని టార్గెట్ చేస్తూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా ఫ్యాన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై చేస్తోంది. ఇన్ని రోజులు మహేష్ ఫ్యాన్స్ మిస్ అయిన ఎలిమెంట్స్ అన్నింటినీ గుంటూరు కారం సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే ఇచ్చేస్తోంది. మాస్ స్ట్రైక్ వీడియో, ఫస్ట్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల నుంచి మహేష్ ని మాస్ సినిమా వైపు తీసుకొచ్చిన త్రివిక్రమ్… 2024 జనవరి 12న ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అయ్యాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ గుంటూరు కారం సినిమాపై అంచనాలని పెంచేసింది. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా గుంటూరు కారం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు…