టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో బర్త్డే కానుకగా వారి సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేసి ఎంతో సందడి చేస్తున్నారు. తాజాగా పవన్ కెరీర్ లో స్పెషల్ మూవీ గా నిలిచిన ‘గుడుంబా శంకర్’ మూవీ రీరిలీజ్ కు సిద్ధమైంది.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన చేసే ప్రతీ సినిమాలో కూడా అన్నీ విభాగాల్లో తన మార్కు ఉండేలా అయితే చూసుకుంటాడు.చాలామందికి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘జానీ’ ఒక్కటే అని అనుకుంటూ ఉంటారు. కానీ తెలియని విషయం ఏమిటంటే ‘తమ్ముడు’ మరియు ‘ఖుషి’ సినిమాలకు కూడా దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు పవన్ కల్యాణ్. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన ప్రాణ స్నేహితుడు మరియు ఆర్ట్ డైరెక్టర్ అయిన ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ఒక రేంజ్ ఉంటుంది, మిగిలిన హీరోల అభిమానుల్లా కాకుండా వీళ్లు సైనికుల్లా ఉంటారు. పవన్ కి సంబంధించిన ఏ ఉప్దేట్ వచ్చినా, ఏ ఫోటో బయటకి వచ్చినా దాన్ని ఆన్ లైన్ ఆఫ్ లైన్ లో వైరల్ చేసే వరకూ సైలెంట్ గా ఉండరు ఈ ఫాన్స్. ఓపెనింగ్ డే రికార్డ్స్ నుంచి ట్రైలర్ వ్యూస్ వరకూ ప్రతి విషయంలో ట్రెండ్ ని ఫాలో అవ్వకుండా కొత్త ట్రెండ్…
పదేళ్ళ విరామం తర్వాత 'విమానం' సినిమాతో మీరా జాస్మిన్ తెలుగు, తమిళ భాషల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇవాళ ఆమె 40వ పుట్టినరోజు సందర్భంగా జీ స్టూడియోస్ ఈ ప్రకటన చేసింది.