గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్లో కీలక మార్పులు చేయాలని నిర్ణయానికి వచ్చారు అధికారులు.. ఇప్పటి వరకు ఉన్న ఇంటర్వ్యూల ప్రాసెస్ను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఫైల్ను సిద్ధం చేసిన సాధారణ పరిపాలన శాఖ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం ఫైల్ను పంపించింది.. కాగా, గ్రూప్ వన్లో ఇప్పటి వరకు ఇంటర్వ్యూకి వంద మార్క్లు ఉండగా.. గ్రూప్లో ఇంటర్వ్యూలకు 75 మార్క్లు ఉన్నాయి.. Read Also: New Born Baby: ఆడపిల్ల పుట్టిందని…