గూగుల్ మ్యాప్స్ ఒక తెలియని ప్రాంతానికి వెళ్లడానికి దారి తెలుసుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. నేటి డిజిటల్ యుగంలో, ప్రయాణ ప్రణాళిక నుంచి దిశలు, ట్రాఫిక్ అప్ డేట్స్ తెలుసుకోవడం వరకు ప్రతిదానికీ సహాయపడే సాధనంగా గూగుల్ మ్యాప్స్ మారింది. గూగుల్ మ్యాప్స్ అనేది ఒక శక్తివంతమైన నావిగేషన్ సాధనం. ఆఫీసుకు వెళ్లే మార్గాన్ని తెలుసుకోవాలన్నా లేదా హైదరాబాద్ నుంచి ముంబైకి రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలన్నా, Google Maps కొన్ని సెకన్లలో దూరం, సమయం, మార్గాన్ని తెలియజేస్తుంది.…
తమకు తెలియకుండా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) అమలు చేస్తూ గెజిట్ విడుదల చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. జీపీఎస్ గెజిట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జీపీఎస్ విధానంపై గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే రీతిలో గెజిట్ విడుదలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
వాహనదారులకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు గుడ్న్యూస్ చెప్పారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ల కోసం సహాయ చేసే వాహనదారులకు జరిమానాలు రద్దు చేస్తామని ప్రకటించింది. ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్లకు దారి ఇచ్చేందుకు వాహనదారులు రెడ్సిగ్నల్ జంప్ చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ స్కీం-GPS చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ విడుదల చేసింది. కానీ.. ఇది టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది. అయితే ఈ జీపీఎస్కు సంబంధించిన ఫైల్పై గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్ ఫైల్స్పై సంతకాలు పెట్టారు. ఈ ఫైల్స్లో జీపీఎస్కు సంబంధించిన ఫైల్ కూడా ఉందట.…
Lava Blaze X 5G : లావా బ్లేజ్ X 5G భారతదేశంలో విక్రయాలను ప్రారంభించింది. ఇది స్థానిక కంపెనీ లావా కొత్త ఫోన్. ఇది 5G సపోర్ట్ తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మూడు కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయవచ్చు. లావా బ్లజ్ X 5G డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి…
Samsung Galaxy Watch Ultra : శాంసంగ్ గాలక్సీ అన్ ప్యాకెడ్ 2024లో అనేక ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఈవెంట్లో కంపెనీ తన ఫోల్డింగ్, ఫ్లిప్ ఫోన్ లతో పాటు గెలాక్సీ వాచ్ అల్ట్రాను విడుదల చేసింది. శాంసంగ్ అల్ట్రా బ్రాండింగ్ తో కూడిన వాచ్ను విడుదల చేయడం ఇదే తొలిసారి. వాచ్ 7లోని హెల్త్ మానిటరింగ్ ఫీచర్లను దృష్టిలో ఉంచుకుని గెలాక్సీ వాచ్ అల్ట్రాను రూపొందించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇది శక్తివంతమైన హార్డ్వేర్…
Delhi Auto Rickshaws: దేశ రాజధాని ఢిల్లీలోని ఆటో-రిక్షా డ్రైవర్లు తమ వాహనాల లొకేషన్ను ట్రాక్ చేయడానికి తప్పనిసరిగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) అమర్చుకోవాలని చూసుకోవాలని రవాణా శాఖ ఆదేశించింది.
ఇది ఇండియా కొరకు పనిచేసేత ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ. నావిక్ శాటిలైట్ వ్యవస్థని ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(IRNSS) అని కూడా పిలుస్తారు.
బెంగళూరులో ఓ వ్యక్తి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను పట్టుకుని నగరం మొత్తం కలియతిరిగాడు. అంతేకాకుండా.. GPSని ఉపయోగిస్తూ ఇండియా మ్యాప్ను వెతుకుతూ నగరం అంతటా నడిచాడు. తాను నడుస్తు్న్న వీడియోను ట్విట్టర్(X) లో వికాస్ రూపరేలియా పోస్ట్ చేశారు.