ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 6న తెలంగాణ బడ్జెట్, 8న పద్దులపై చర్చ నిర్వహించనున్నారు. కర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ ను 6న ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.