RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేగవంతమైన ద్రవ్యోల్బణం కొత్త రిస్క్ను దేశం తీసుకోకూడదని ఆయన అన్నారు. రెపో రేటు పాలసీ రేటును 6.5 శాతంగా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. “ధరల స్థిరత్వాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే ద్రవ్య విధానం ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది” అని దాస్ సమావేశంలో అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేటును…
వడ్డీ రేట్లను పెంచుతూ షాకిచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఇదే సమయంలో ఓ గుడ్న్యూస్ కూడా చెప్పింది.. ఆన్లైన్ కేవైసీ వెరిఫికేషన్ పూర్తిచేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్య క్తిగత వివరాల్లోమార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్లైన్లోనే ఆప్డేట్ చేసుకోవచ్చని తెలిపిందే.. e-KYC చేస్తే బ్యాంకులు బ్రాంచ్ స్థాయిలో వెరిఫికేషన్ అడగకూడదని స్పష్టం చేసింది.. ఒక కస్టమర్ ఈ-కేవైసీ చేసినట్లయితే లేదా సీ-కేవైసీ పోర్టల్లో కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే, బ్యాంకులు శాఖ…