గూగుల్ కంటే ముందు ఓపెన్ఏఐ చాట్జిపిటిని ప్రారంభించినప్పుడు తనకు ఎలా అనిపించిందో సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ కంటే ముందే ఓపెన్ఏఐ చాట్జిపిటిని ప్రారంభించడం పట్ల మీ స్పందన గురించి సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ అడగగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. అందరు ఊహించినదాని కంటే భిన్నంగా, ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. ఓపెన్ఎఐ 2022 చివరలో చాట్జీపీటీని విడుదల చేసినప్పుడు, సుందర్ పిచాయ్ కి అది ఒక ‘కోడ్ రెడ్’గా మారిందన్నారు. Also Read:Zepto…
మనుషుల మాదిరిగానే వెబ్ బ్రౌజర్లను నియంత్రించగల జెమిని 2.5 కంప్యూటర్ యూజ్ AI మోడల్ను గూగుల్ విడుదల చేసింది. ఇది ఒక AI మోడల్, ఇది వాస్తవానికి బటన్లను క్లిక్ చేయగలదు, ఫారమ్లను పూరించగలదు. ఒక వ్యక్తి చేసినట్లుగా వెబ్సైట్ల ద్వారా స్క్రోల్ చేయగలదు. సాఫ్ట్వేర్తో సంకర్షణ చెందడానికి నిర్మాణాత్మక APIలపై ఆధారపడటానికి బదులుగా.. ఈ మోడల్ మానవుల కోసం రూపొందించిన ఇంటర్ఫేస్లను నావిగేట్ చేయడానికి దృశ్య అవగాహనను ఉపయోగిస్తుంది. Read Also: Couple’s Romance in…
PM Modi: గూగుల్ ఏఐ టూల్ జెమిని, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత సమాధానం ఇవ్వడంపై కేంద్రం సీరియస్ అయింది. ఐటీ నియమాలను, క్రిమినల్ కోడ్ని ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గుగూల్కి వ్యతిరేకం చర్యలు ఉంటాయని అన్నారు. మోడీపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా జెమనీ పక్షపాతంతో కూడిన సమాధానం చెప్పినట్లు ఓ జర్నలిస్టు సమస్య తీవ్రతను లేవనెత్తారు.
Google AI Gives 3 Captaincy Options For India In Test Cricket: ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్గా మంచి రికార్డు ఉన్న రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ రెండోసారి కూడా రన్నరప్కే పరిమితం అవడం చాలా మందికి మింగుడుపడడం లేదు. దాంతో రోహిత్ కెప్టెన్సీపై…