అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుందని.. సంపద పెరుగుతుందని భావిస్తుంటారు. అక్షయ తృతీయ నాడు గోల్డ్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారం ధర ఏకంగా లక్షను తాకింది. దీంతో బంగారం కొనేందుకు గోల్డ్ లవర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ,…
భారతదేశం త్వరలో రాయితీ సుంకంపై యుఎఇ నుండి 1400 మిలియన్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. ఈ దిగుమతులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రకారం జరుగుతాయి. వాణిజ్య పరిభాషలో టారిఫ్ రేట్ కోటా (TRQ) అని పిలువబడే కోటా విధానం ద్వారా 140 మిలియన్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి భారతదేశం కొత్త విండోను తెరుస్తుంది.