శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడడం కలకలం రేపింది. దుబాయ్ ప్రయాణీకుల వద్ద 3 కోట్ల విలువ చేసే 6 కేజీల బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారం బిస్కట్ లను ఎమర్జెన్సీ లైట్ లో అమర్చి తరలించే యత్నం చేసిన కేటుగాళ్లు. దుబాయ్ నుండి మోసుకొని వచ్చిన ఎమర్జెన్సీ లైట్ ను లగేజ్ బ్యాగ్ లో దాచారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో ఎమర్జెన్సీ లైట్…
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్, షార్జా ప్రయాణీకుల వద్ద 1.20 కోట్ల విలువ చేసే 2 కేజీల బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని పేస్టుగా మార్చి.. ఆ పేస్టు ను క్యాపసల్స్ లో నింపారు కేటుగాళ్లు. అయితే ప్రాణాలకు తెగించి క్యాపసల్స్ రూపంలో వున్న బంగారాన్ని మలద్వారంలో దాచారు కంత్రిగాళ్లు. అయితే చెన్నై ఎయిర్పోర్ట్ లో విమానం దిగగానే దర్జాగా బయటకు చెక్కేసే ప్రయత్నం…