దేశంలో పెద్ద నోట్లు రద్దయి ఏడేళ్లు దాటింది. ఈ నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. డిమానిటైజేషన్ను సమర్థించింది. నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. కొత్త రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన ఓ టీవీ న్యూస్ ఛానెల్ క్లిప్ సోషల్ మీడియాలో…
తమ అభిమాన తారను కళ్ల ముందు చూసిన ఫ్యాన్స్ తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నారు. అలాంటి ఒక క్లిప్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఓ మహిళ విరాట్ కోహ్లీతో సెల్ఫీ తీసుకునేందుకు తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె కంగారు పడుతూ కనిపించింది. ఈ క్లిప్ను చూసిన.. వినియోగదారులు ఒకవైపు విరాట్ కోహ్లీని ప్రశంసిస్తూనే.. మరోవైపు, విరాట్తో ఇలా ప్రవర్తించవద్దని ఆ మహిళకు సలహా ఇస్తున్నారు.
Public Toilet : మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి పబ్లిక్ టాయిలెట్ లను ఉపయోగించుకునే ఉంటాము. కాకపోతే అలా వినియోగించినప్పుడు ఎంతసేపు వెళ్లిన ఏమి కాదు. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్ లోపల ఎవరు ఎంతసేపు దానిని ఉపయోగిస్తున్నారు చెప్పే టైమర్ ను ఎప్పుడైనా గమనించారా.. అవును పబ్లిక్ టాయిలెట్ వద్ద టైమర్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండి నిజం. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పబ్లిక్ టాయిలెట్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు ఫ్యాన్స్ ఫోకస్ అంతా ఇప్పుడు మహేష్ తరువాత సినిమా అయిన ఎస్ఎస్ఎంబీ 29 పైనే ఉంది. గుంటూరు కారం సక్సెస్ తర్వాత రాజమౌళి , మహేశ్బాబు కాంబినేషన్ లో గ్లోబల్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబీ 29 మూవీ హాలీవుడ్ రేంజ్కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని ఇప్పటివరకు వచ్చిన వార్తలు చెబుతున్నాయి. మహేశ్ బాబు సినిమాలతోపాటు యాడ్స్కు కూడా సూపర్ క్రేజ్ ఉంటుందనే తెలిసిందే.కూల్ డ్రింక్ మౌంటెయిన్ డ్యూ…