Trump Tariff: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50 శాతం దిగుమతి సుంకాలను విధించిన తర్వాత, దేశీయంగా మరియు అంతర్జాతీయంగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేక నాయకులు దీని పై స్పందించారు. అంతేకాక, ఇతర దేశాలతోనూ భారత్ సంప్రదింపులు జరిపింది. ట్రంప్ టారిఫ్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ, ఇది “అన్యాయమైనది,…
Donald Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్లు బాంబు పేల్చాడు. దాదాపు 70కి పైగా దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం పెట్టాడు.
అమెరికా వీధుల్లో ఏర్పాటు చేసిన 'మేడ్ ఇన్ ఇండియా' మ్యాన్హోల్ కవర్ల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించే అంశంపై చర్చ జరుగుతోంది. భారతదేశంలో తయారు చేసిన మ్యాన్హోల్ కవర్ అక్కడి రోడ్ల వద్దకు ఎలా చేరుకున్నాయి.? అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది.
Piyush Goyal Report : భారతదేశంలో పండిన పండ్లు, కూరగాయల ఎగుమతులకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ లోక్సభలో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. సమాచారం ప్రకారం, 2023-2024లో పండ్లు, కూరగాయలు మొత్తం 123 దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. భారతదేశం నుండి పండ్లు, కూరగాయల మొత్తం ఎగుమతి రికార్డులను ప్రభుత్వం నిర్వహిస్తుందని పియూష్ గోయల్ అన్నారు. ఎగుమతిదారులు తమ షిప్పింగ్ బిల్లులలో పేర్కొన్న స్టేట్-ఆఫ్-ఆరిజిన్ కోడ్ల ఆధారంగా రాష్ట్రాలకు ఎగుమతి డేటాను సేకరిస్తారు. అందువల్ల పండ్లు,…