ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ముంబై, పాల్ఘర్లలో పర్యటించనున్నారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ (GFF) 2024 ప్రారంభ సెషన్కు ప్రధాని హాజరవుతారు.
Global Fintech Fest 2023: గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2023 నేటి నుండి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రారంభ ప్రసంగంలో దేశంలోని ఫిన్టెక్ నుండి స్టార్టప్లు, టెక్నాలజీ వరకు భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని గురించి ప్రస్తావించారు.