ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిందని మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగింది. యువకుడు సిద్ధార్థ్ ప్రేమ పెళ్లి చేసుకోగా.. తనకు ఆడపిల్ల జన్మించిందని.. మరో పెళ్లి చేసుకోబోయాడు. ఒక రిసార్ట్ లో మరొక పెళ్లి రెడీ అయ్యాడు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధిత మహిళ కవిత.. ఎలాగైనా పెళ్లిని ఆపుతానని తెలిపింది. ఆడబిడ్డ పుట్టిందని వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. రూ. కోటి కట్నం కావాలని…
Father Killed Girl Child in Maharashtra: ప్రపంచం చాలా ముందుకు వెళుతుంది. ఇది టెక్నాలజీ యుగం అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. అమ్మాయిలు ప్రతి రంగంలో అబ్బాయిలతో సమానంగా రాణిస్తున్నారు. ఆకాశంలో సగం, అవకాశాలలో సగం అంటూ ప్రతి రంగంలో దూసుకుపోతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయే ఈ దేశంలోనే ఆడపిల్ల పుట్టిందని కుప్ప తొట్టిలో పడేసేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా అలాంటి ఉదంతమే…
50,000 Fixed Deposit to Parents of Girl Child: పుదుచ్చేరి ప్రభుత్వం ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆడ పిల్లలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పెద్ద పథకాన్నే ప్రవేశపెట్టింది. ఇటీవల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వాలన్ని మహిళల ఓట్లపై దృష్టి పెట్టాయి. వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళల ఓటు బ్యాంకు పురుషులతో సమానంగా ఉండటంతో వారి ఓట్లు చాలా ముఖ్యమని పార్టీలు భావిస్తున్నాయి. అందకే అన్ని పార్టీలు తమ…
నవమాసాలు మోసి కన్న బిడ్డను దారుణంగా అమ్మేసింది ఓ కసాయి తల్లి. ముక్కుపచ్చలారని 8 నెలల పసికందును రూ.800లకు బేరం పెట్టింది. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఖుంటా పోలీసు స్టేషన్ పరిధిలోని మహూలియా గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆడ పిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది.. అందులో భాగంగా వారి చదువుకోసం ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.. ఈ క్రమంలో ప్రారంభించిన ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచారం దేశంలో నడుస్తోంది. బాలికల భద్రత, విద్యను నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం..ఆడపిల్లలకు పుట్టినప్పటి నుంచి వారి చదువు వరకు ఆర్థిక సాయం అందించే పథకం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కంటే ముందు దేశంలో మరొకటి ఉంది. 1997లో ప్రభుత్వం ‘బాలికా సమృద్ధి యోజన…
ఎన్ని చదువులు చదువుకొని ఏమి ప్రయోజనం సంస్కారం లేకపోతే.. ఇంకా సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పోలేదని కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధిస్తున్న భర్తలకు కొదువే లేదు. తాజాగా ఒక ప్రబుద్దుడు కూడా వరుసగా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భార్యను పుట్టింటికి పంపి, వదిలించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్య, భర్త ఇంటిముందు ధర్నాకు దిగిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని…