వేసవిలో, పగటిపూట వేడి కారణంగా కొన్నిసార్లు వాహనాలలో మంటలు సంభవిస్తాయి. ఇందుకు సంబంచి సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బైక్ రైడింగ్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదనంగా, ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం కూడా ఈమధ్య ఇలాంటి ఘటనలకు కారణం అవుతుంది. బ్యాటరీలు పేలి ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తాజా ఘటన అందుకు పూర్తి భిన్నం. ఈ వీడియోను ఓ…